దొంగల పాఠశాలా-పూర్వ విద్యార్థులు

`వినోదం` సినిమా లో ఒక చిల్లర దొంగతనం చేయబోయి దొరికిపోయి తరువాత దొంగల కాలేజి లో చేరి శిక్షణ పొందుతాడు బ్రహ్మానందం.ఇప్పుడు తమిళనాడు తిరుచ్చి సమీపంలో రాంజినగర్ అనే ఊల్లొ దొంగల పాఠశాలా ఉందంటే ఆశ్చర్యం కలిగి , ఆ పాఠశాలా గురించి పరిశోధన చేస్తే చాలా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పాఠశాలా లో చదివిన విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ ఆంధ్రప్రదేశ్ లో చేబడుతున్నట్టు గూడా ఈనాడు లో వార్త వచ్చింది.ఆ పాఠశాలా పూర్వ విద్యార్థులు చాలామంది రాజకీయనాయకులు , వ్యాపారవేత్తలు, ఐఏఎస్ , IPS ఆఫీసర్లు ఉన్నట్లు  అత్యంత విశ్వసనీయ వర్గాల భొగట్టా. ఆ పాఠశాలా పూర్వ విద్యార్ధుల జాబితా సేకరించి మీ కందిస్తున్నాను.మీరు దీన్ని అత్యంత గోప్యంగా   ఉంచాలని మనవి.౧) రాగాసేకరరెడ్డి ౨) జగత్ సరస్వతిరెడ్డి ౩)కే వి పండుచంద్రారావు ౪)బోట్ల ముత్యన్నారాయణ ౫) కరుణా మోహనరెడ్డి ౬) తిక్క శంకరామిరెడ్డి ౭)అంబా రాం బాంబు ౮) కంత్రీ  జివరెడ్డి ౯) సత్య లింగరాజు ౧౦) కృషీ ఈశ్వరరావు ౧౧) BP పంతులు ౧౨) GP యాదవ్ ( జాబితా సశేషం )

3 comments:

this is a good one mamayya....keep it comming

 

హ హ, భలే.
మీ ప్రొఫైల్ ఫొటో గెటప్ సూపరు.

 

koththa paalee gaaroo,

thanq very much

 

Post a Comment